Celeb News
-
మాస్ మహారాజా రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్కు సిద్ధమవుతున్నది. టచ్ చేసి చూడు చిత్ర విశేషాలను మీడియాతో రవితేజ పంచుకొన్నారు. ఆ తర్వాత తన తదుపరి చిత్రాల గురించి వెల్లడించారు. రవితేజ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
-
టాలీవుడ్లో మాస్ మహారాజ పేరు ఉన్న రవితేజ వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్లో ఉన్నారు. టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలపై భారీగా నమ్మకాన్ని పెట్టుకొన్నారు. బెంగాల్ టైగర్ చిత్రం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకొన్న రవితేజ మరో హిట్ కొట్టేందుకు..
-
నీ కోసం, ఆనందం, సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, దూకుడు, బాద్షా ఊకో సినిమా ఒక్కో నవ్వుల పంట, సున్నితమైన ప్రేమకథ చెప్తూనే అద్బుతమైన కామెడీతో సినిమా తీయటం ఒకప్పటి శ్రీనూ వైట్ల స్టైల్. కొన్నాళ్ళ పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ దర్శకుల్లో ఒకడుగా ఒక వెలుగు వెలిగిన శ్రీనూ వైట్ల
-
వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల 'మిస్టర్' చిత్రంతో మళ్లీ టాప్ రేంజ్కు చేరుకోవాలనుకొన్నారు. కానీ మిస్టర్ చిత్రం రొటీన్ కథ, కథనంతో తెరకెక్కడం, అంతేకాకుండా శ్రీనువైట్ల సినిమాలో బలంగా భావించే హస్యం తేలిపోవడంతో బాక్సాఫీస్ వద్ద మిస్టర్కు ప్రతికూల పరిస్థితులు..
సంబంధిత వార్తలు