twitter
    Celeb News
    • హైదరాబాద్‌: రాజమౌళి శిష్యుడు జగదీష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది' . మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శకత్వశాఖ లో పని చేసారు దర్శకుడు జగదీష్ తలశిల. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్రం సరికొత్త ట్రైలర్‌ విడుదలైంది...
    • హైదరాబాద్: కలర్స్ స్వాతి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన త్రిపుర మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలు సాధించింది. అయితే స్వాతి పెర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కలర్స్ స్వాతి మరో ప్రాజెక్టు కమిటైనట్లు..
    • హైదరాబాద్: కలర్స్ స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి 'తిరుపుర సుందరి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం..
    • హైదరాబాద్: స్వాతి టైటిల్ రోల్ లో రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'. తెలుగు, తమిళ ('తిరుపర సుందరి') భాషల్లో ఏకకాలంలో జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X