Celeb News
-
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మకమైన తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ డెహ్రా డూన్ లో కాలేజీ సన్నివేశాలని ఫినిష్ చేసుకుని వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి రెడీ అవుతోంది. భరత్ అనే నేను చిత్రం
-
హీరోల మధ్య ఇగో ఫీలింగ్స్.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అలా కాదు. టాలీవుడ్ టాప్ హీరోలు మరో స్టార్ హీరో ఆడియో వేడుకకు అతిధిగా హాజరయ్యేంత చనువుగా ఉంటున్నారు. మన స్టార్ హీరోలు పరిణితితో ఆలోచించడం వలనే ఇలా అరుదైన దృశ్యాలు చూస్తున్నాం అని సినీ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్,
-
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం వంశీ దాదాపు రెండేళ్ల పాటు ఎదురుచూశాడు. నేడు వంశీ పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు అతడికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. వంశీ నేటితో 40 వ పడిలోకి అడుగు పెట్టాడు.
-
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన పివిపితో దర్శకుడు వంశీ పైడిపల్లి వివాదం కేసులు పెట్టుకునే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా వంశీ పైడిపల్లి స్పందించారు. పీవీపీ ఆరోపణల్లో నిజం లేదని, ఊపిరి సినిమాకు నష్టపోయానని పీవీపీ చెబుతున్న మాటలు అవాస్తమని చెప్పాడు. ఈ కేసును న్యాయపరంగా..
సంబంధిత వార్తలు