Celeb News
-
బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెన్నెల కిషోర్.... రుక్మనందరావు అనే..
-
మలయాళ చిత్రం ప్రేమమ్లో నటించిన సాయి పల్లవి దక్షిణాదిలో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకొన్నది. ఆమె అభిమానుల్లో సగటు ప్రేక్షకులే కాకుండా సినీ నటులు ఉన్నారనే విషయం కాదనలేనిది. తాజాగా ట్విట్టర్లో ప్రముఖ హస్యనటుడు వెన్నెల కిషోర్ తన అభిమానాన్ని సాయి పల్లవిపై చాటుకొన్నారు...
-
హైదరాబాద్: టాలీవుడ్ హాస్య నటుడు తన ట్విట్టర్లో ఫన్నీ ట్వీట్ చేసాడు. తన నాలుగో పెళ్లి ఆగిపోయిందంటూ ఆయన ట్వీట్ చేయడంతో తొలుత అంతా ఆశ్చర్య పడ్డారు. మనకు తెలియకుండా వెన్నల కిషోర్ కు ఇన్ని పెళ్లిళ్లు ఎప్పుడు జరిగాయంటూ ఒక్క క్షణం అలా స్టన్నయ్యారు. అయితే అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు. తాను నటించిన వివిధ
-
హైదరాబాద్ : కుమారి 21 ఎఫ్ చిత్రం ప్రమోషన్ లోభాగంగా ఈ చిత్రం టీమ్ వారు డంబాష్ ఛాలెంజ్ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ కామెడీ నటుడు వెన్నెల కిషోర్ ..డంబాష్ ని చేసి వదిలారు. ఆ డంబాష్ ని మీరు ఇక్కడ
సంబంధిత వార్తలు