Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
'రాశి'తో ఒక రాత్రి
ఒకప్పటి ప్రముఖ కథానాయిక రాశి, ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. కథానాయికగా సక్సెస్ అయిన రాశి తన భర్త నివాస్ ను దర్శకుడిగా నిలబెట్టాలని 'మహా రాజశ్రీ' అనే సినిమాని తీసి నిర్మాతగా అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు రాశి.
ప్రస్తుతం మరో సారి నిర్మాతగా, తన భర్త నివాస్ దర్శకత్వంలోనే ఓ సినిమా తీయాలన్నకుంటున్న రాశి ఈ మధ్యనే 'సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డుల' కార్యక్రమంలో తలుక్కుమని మెరిసింది. ఫైనాన్సియర్స్ కోసం ప్రయత్నిస్తున్న రాశి, ఈ ప్రయత్నాల్లో ఓ నిర్మాతని సంప్రదించగా ఆయన ఓ కోస్తా ఆంధ్రకు చెందిన ఎమ్మెల్యే ను కలవమన్నారు. దీంతో గంపెడంత ఆశలో ఆయన్ను సంప్రదించిన రాశికి ఊహించని షాక్ ఎదురయ్యింది. ఫైనాన్స్ చెయ్యడానికి ఒప్పుకున్న ఆయన రాశిని తనతో పాటు ఓ వారం రోజులు గడపమని కోరినట్టు తెలిసింది. అలా అయితేనే ఫైనాన్స్ చేస్తానని తేల్చిచెప్పినట్టు సమాచారం.