For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'ఆరెంజ్' చిత్రానికి భాస్కర్ కాకుండా మరో డైరక్టర్!?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం "ఆరెంజ్"కు భాస్కర్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో వార్త బయిటకు వచ్చింది. ఈ చిత్రానికి ఆనంద్ రంగా కూడా పనిచేస్తున్నారు. సిద్దార్ధతో ఓయ్ చిత్రం డైరక్ట్ చేసిన ఆనంద్ రంగా ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ దగ్గరుండి చూసుకున్నారు. అలాగే కొంత ప్యాచ్ వర్క్ కూడా చేస్తున్నారు. భాస్కర్..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఇలా షేర్ చేసి త్వరగా పూర్తి చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది. దాంతో స్పీడుగా చిత్రం ఫినిష్ చేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆనంద్ రంగా కు ఈ చిత్రం టైటిల్ కార్డులో ధాంక్స్ కార్డు వేస్తారు. అలాగే మంచి ఎమౌంట్ నే ముట్టచెప్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆనంద్ రంగా తన తదుపరి ప్రాజెక్టు శూన్యం ని త్వరలోనే ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ ఆనంద్ రంగా ఆరెంజ్ ఆస్ట్రేలియా నాగబాబు జెనీలియా anand ranga ram charan teja orange nagababu genelia
Story first published: Sunday, October 31, 2010, 11:47 [IST]
Other articles published on Oct 31, 2010