Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కాదంటే..సందీప్ కిష్ కు సెట్ అయ్యింది
హైదరాబాద్: అలియాస్ జానకిగా తెరమీదికొచ్చిన అనీషా ఆంబ్రోస్ పవన్ కళ్యాణ్ సరసన...సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఆఫర్ వచ్చింది..కెరీర్ సెటిల్ అయ్యినట్లే అనుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తర్వాత ఆమెను తప్పింది ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. ఆ తర్వాత మరో అవకాశమే లేదు.
అయితే
ఇప్పడీ
వైజాగ్
బ్యూటీ
యువ
హీరో
సందీప్
కిషన్
చెంతకు
చేరిందట.
తమిళ,
మలయాళ
భాషల్లో
తెరకెక్కిన
నేరమ్'
సినిమాని
సందీప్
రీమేక్
చేస్తున్న
సంగతి
తెలిసిందే.
ఈ
సినిమాలో
హీరోయిన్
గా
అనీషాను
ఎంపిక
చేసినట్టు
తాజా
సమాచారం.
ఈ
అవకాశంతోనైనా
సక్సెస్
బాటలోకి
వస్తే
బాగుండును
అని
భావిస్తోంది
అనీషా.
అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ కన్నెగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నటుడు సందీప్ తెలిపారు.
ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "123"టైటిల్ తో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.