For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రవితేజ షూటింగ్ ఆగిందా?
Gossips
oi-Staff
By Staff
|
రవితేజ, నయనతార కాంబినేషన్లో యువత ఫేమ్ పరుశరామ్ రూపొందిస్తున్న ఆంజనేయులు చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగిందని తెలుస్తోంది. ఈ షూటింగ్ నిమిత్తం యూనిట్ మొత్తం బ్యాంకాక్ వెళ్ళారు. అంతా అక్కడికి చేరుకున్నతర్వాత నిర్మాత చాలా ఇంపార్టెంట్ పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. అయితే నిర్మాత అనగానే గణేష్ కాదు. అనఫీషియల్ నిర్మాత అయిన బొత్సా సత్యనారాయణ. ఆయన అనుకోకుండా వచ్చిపడ్డ ఓ పనివల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అయితే బ్యాంకాక్ లో నిర్మాతగా ఆయన కనపడాల్సిన అవసరం ఉండటంతో ఈ అవాంతరం వచ్చిపడింది. దాంతో ఆంజనేయులు టీమ్ తిరిగి వస్తున్నారని తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: anjaneyulu ravi teja nayantara yuvatha parasuram bangkok ganesh bosta satyanarayana రవితేజ నయనతార పరుశరామ్ ఆంజనేయులు బ్యాంకాక్
Story first published: Friday, May 29, 2009, 14:15 [IST]
Other articles published on May 29, 2009