For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ షూటింగ్ ఆగిందా?
Gossips
oi-Staff
By Staff
|
రవితేజ, నయనతార కాంబినేషన్లో యువత ఫేమ్ పరుశరామ్ రూపొందిస్తున్న ఆంజనేయులు చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగిందని తెలుస్తోంది. ఈ షూటింగ్ నిమిత్తం యూనిట్ మొత్తం బ్యాంకాక్ వెళ్ళారు. అంతా అక్కడికి చేరుకున్నతర్వాత నిర్మాత చాలా ఇంపార్టెంట్ పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. అయితే నిర్మాత అనగానే గణేష్ కాదు. అనఫీషియల్ నిర్మాత అయిన బొత్సా సత్యనారాయణ. ఆయన అనుకోకుండా వచ్చిపడ్డ ఓ పనివల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అయితే బ్యాంకాక్ లో నిర్మాతగా ఆయన కనపడాల్సిన అవసరం ఉండటంతో ఈ అవాంతరం వచ్చిపడింది. దాంతో ఆంజనేయులు టీమ్ తిరిగి వస్తున్నారని తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: anjaneyulu ravi teja nayantara yuvatha parasuram bangkok ganesh bosta satyanarayana రవితేజ నయనతార పరుశరామ్ ఆంజనేయులు బ్యాంకాక్
Story first published: Friday, May 29, 2009, 14:15 [IST]
Other articles published on May 29, 2009