Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'వీరభధ్ర' దర్శకుడుతో మరోసారి బాలయ్య?
బాలకృష్ణ,కె.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'వీరభద్ర' అనే చిత్రం వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడుతో బాలయ్య సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. రవికుమార్ చెప్పిన స్టోరీ విని ఇంప్రెస్ అయిన బాలయ్య వెంటనే డేట్స్ కేటాయిస్తానని చెప్పారని చెప్పుకుంటున్నారు. 'వీరభద్ర' సినిమా ఫ్లాప్ అయినా తనని బాగా ఎలివేట్ చేసారని బాలయ్య నమ్మకంతో ఈ ప్రాజెక్టుకు కమిట్ అయ్యారని తెలుస్తోంది. నిర్మాతగా పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. అందులోనూ అంతకుముందు రవికుమార్ ఆ బ్యానర్ పై 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంభందించిన స్క్రిప్టు వర్క్ పూర్తయింది. బాలకృష్ణ తాజాగా చేస్తున్న 'సింహా' అనంతరం ఈ కొత్త చిత్రం ఉండే అవకాశం ఉంది. తులసి,భద్ర వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శీను ..ఈ 'సింహా' చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. నయనతార, స్నేహ ఉల్లాల్,నమిత హీరోయిన్స్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.