Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హ్యాండిచ్చిన మెహర్ రమేష్...బాలయ్య ఆగ్రహం!?
మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని, మెహర్ ఇప్పుడు ఎన్టీఆర్ తో 'శక్తి' చేస్తున్నాడు కాబట్టి..అది పూర్తయ్యాక నాతో ఉంటుందని బాలకృష్ణ ఆ మధ్య ఎంతో ఉత్సాహంతో ఇంటర్వూలలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయనే మండిపడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం...మెహర్ రమేష్ ఇటు బాలకృష్ణ తో సినిమా చేస్తానని చెప్పి మరో ప్రక్క మహేష్ కి వెళ్ళి స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. అంతేగాక ఆ చిత్రానికి కానూ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నుంచి భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఇదంతా తెలిసిన బాలకృష్ణ కోపంతో ఉన్నారని సమాచారం. ఇక మెహర్ రమేష్ ఇంతుకుముందు ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని రూపొందించారు. అలాగే ప్రభాస్ తో భిళ్లా డైరక్ట్ చేసారు. ఇప్పుడు అశ్వనీదత్ బ్యానర్ లో శక్తి చేస్తున్నారు. అలాగే సింహా విజయంతో ఉన్న బాలకృష్ణ..దాసరి తో పరమవీర చక్ర, పరుచూరి మురళితో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.