For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ దర్శకుడుతో...బాలకృష్ణ తదుపరి చిత్రం
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
పవన్ కళ్యాణ్ తో ఖుషీగా చిత్రం డైరక్ట్ చేస్తున్న జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించటానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఈ రెండు చిత్రాల అనంతరం జయంత్ చిత్రం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇప్పటికే జయంత్...బాలకృష్ణని కలిసి ఓ కథని నేరేట్ చేసి ఒప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించి పూర్తి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీనరసింహ" చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన అల్లరి పిడుగు చిత్రం డిజాస్టర్ గా భాక్సాపీస్ వద్ద నమోదు అయిన సంగతి తెలిసింది. ఇక 'సింహా" విజయంతో మంచి ఊపుమీదున్న బాలకృష్ణ వరస చిత్రాలుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దాసరి దర్శకత్వంలో 'పరమవీర చక్ర", పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలకృష్ణ జయంత్ పరాంన్జీ సింహా పరుచూరి మురళి పరమవీర చక్ర balakrishna simha paruchuri murali parama veera chakra allari pidugu
Story first published: Sunday, September 26, 2010, 12:48 [IST]
Other articles published on Sep 26, 2010