Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాభర్త బ్రోతల్గా మారమని అడుగుతున్నాడు అందుకే విడాకులు:హీరోయిన్
టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సరసన నటించినటువంటి నటి అటు తర్వాత మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి యువ హీరోలు సరసన నటించి ఆతర్వాత పెళ్శి చేసుకోవడం జరిగింది. ప్రేమించి పెళ్శి చేసుకున్న తర్వాత భర్తతో కలసి రకరకాల బిజినెస్లు ప్రారంభించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఈజంట ఓ సినిమాని తీసి పరాజయం పాలవ్వడం జరిగింది.
దాంతో వీరి చేసినటువంటి బిజినెస్లు అన్నీ నష్టాలు పాలవ్వడంతో ఇప్పుడు ఆనటిని ఆమె భర్తే స్వయంగా డబ్బులు కోసం ఇల్లీగల్ బిజినెస్ చేయించడానికి సైతం వెనకాడడం లేదని సమాచారం. ఎలాగైనా సరే తన భార్య ద్వారా అక్రమ సంపాదనకోసం ఆమెను స్కిన్ బిజినెస్లోకి దించాలని అనుకుంటున్నాడంట. ఏరి కోరి ప్రేమించి పెళ్శి చేసుకున్న తన భర్తే తనను బ్రోతల్గా మారమని పట్టుబడడంతో అలాంటి పాడు బిజినెస్ చేయడం నావల్ల కాదంటూ ఖరాఖండిగా తేల్చిచెప్పిందంట. ఇది మాత్రమే కాకుండా తన భర్త దగ్గర నుండి ఆనటి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకోని విడాకులు కోసం కోర్టులో అప్లై చేసిందని సమాచారం.