ఎన్టీఆర్ 'బృందావనం' పై కుళ్లు ఎస్.ఎమ్.ఎస్ జోక్

By Srikanya

రేపు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ బృందావనం చిత్రంపై ఓ ఎస్.ఎమ్.ఎస్ జోక్ అంతటా ప్రచారమవుతోంది.ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ఆ జోక్ టాపిక్కే వినపడుతోంది. ఆ జోక్ ఇట్లా ఉంది.

పవన్ కళ్యాణ్ : మహేష్ నా 'పులి' పోయింది. నీ 'ఖలేజా' పోయింది. పద ఇద్దరం బార్ కి వెళ్ళి బాధలు మర్చిపోదాం. మహేష్ : ఎందుకు అన్నయ్యా తొందర..ఒక్క రోజు ఆగితే ఎన్టీఆర్ కూడ వస్తాడు. ముగ్గురం కలసి మర్చిపోదాం భాధలు..

అని 'బృందావనం' పై విసుర్లుతో ఈ ఎస్.ఎమ్.ఎస్ క్రియేట్ చేసారు.నిజానికి ఇది అంత సీరియస్ గా తీసుకోవాల్సిందేమీ కాదు. బయిట బృందావనం చిత్రంపై మంచి హోప్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులే కాక అందరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని దిల్ రాజు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X