Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిరంజీవితో సై అనేసిన త్రిష.. ఇక అదే తరువాయి!
ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 152వ ప్రజెక్టు కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సామాజిక కోణంలో సినిమాలు తెరక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152 తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ బయటకొచ్చింది.
చిరంజీవి- కొరటాల శివ ప్రాజెక్టు మొదలు కాకముందు నుంచే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై పలు వార్తలు షికారు చేశాయి. మరీ ముఖ్యంగా నయనతార, త్రిష పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ చివరకు త్రిష ఫైనల్ అయిందని అంటున్నారు. తాజా సమాచారం మేరకు త్రిషతో కొరటాల శివ చేసిన సంప్రదింపులు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందందని ఫీల్ నగర్ టాక్.
అతి
త్వరలో
ఈ
సినిమాను
సెట్స్
పైకి
తీసుకురాబోతున్నారు.
ఇప్పటికే
స్క్రిప్ట్
పనులు,
ప్రీ
ప్రొడక్షన్
వర్క్స్
అన్నీ
ఫినిష్
చేశారు
కొరటాల.
ఈ
సినిమా
పురాతన
దేవాలయాల
నేపథ్యంలో
తెరకెక్కనుందని
అంటున్నారు.
ఇక
ఇందులో
చిరంజీవి
లుక్
మెగా
అభిమానులను
మెస్మరైజ్
చేయడం
ఖాయం
అని
తెలుస్తోంది.
షూటింగ్
మొదలుకాక
ముందే
మెగా
152పై
అంచనాలు
మిన్నంటాయి.
మెగాస్టార్-
కొరటాల
కాంబోలో
సినిమా
చూడాలని
మహా
ఆతృతగా
ఉన్నారు
ఆడియన్స్.