For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శత్రువులిద్దరిదీ ఒకే మాట...ఒకే బాట!
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
జనాలు వారిద్దరినీ శత్రువులుగానే చూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలోకి వస్తారు. అవకాశం వస్తే ఒకర్ని ఒకరు విమర్మించుకోవడం వారి హాబీ. దీంతో జనాలు వారిద్దరినీ ఉత్తర, దక్షిణ దృవాలుగా చూశారు. ఈ ఇద్దరే పద్మభూషణ్ చిరంజీవి, పద్మ శ్రీ మోహన్ బాబు. ప్రస్తుతం వారిద్దరిదీ ఒకే మాట! ఒకే బాట. ఒకే మాటా? అదే సమైక్యాంధ్ర మాట..పోరు బాట.
సమైక్యాంధ్ర నినాదంతో చిరంజీవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మోహన్ బాబు ఇటీవలే విడుదలైన తన తనయుడి సినిమా 'సలీం" ను ఖాతరు చేయకుండా...నష్టమొచ్చినా ఫర్వాలేదు..సమైక్యాంధ్రానే ముద్దు అంటున్నారు. ఉద్యమ విషయంలో ఇరువురూ ఒకే మాటపై నిలబడినా , ఒకే దారిలో వెళ్తున్నా చేయీ, చేయీ కలిపి నడిచే రోజు ఎప్పుడొస్తుందో మరి!
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, December 19, 2009, 15:35 [IST]
Other articles published on Dec 19, 2009