For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
చిరంజీవి పార్టీకి సమయం ఆసన్నమైందా???
Gossips
-Staff
By Staff
|
స్వర్గీయ
వంగవీటి
రంగా
కుమారుడు,
కాంగ్రెస్
శాసనసభ్యుడు
వంగవీటి
రాధకృష్ణ
టాక్
ఆఫ్
ద
స్టేట్
అయ్యాడు.
దేవినేని
రాజశేఖర్
భూముల
వ్యవహారమై
తన
శాసన
సభ్యత్వానికి
రాజీనామా
చేసిన
రాధాకృష్ణ
మరుసటి
రోజే
సినిమా
హీరో
పవన్
కళ్యాణ్
ను
కలిసినట్టు
తెలిసింది.
రాధా
రాజీనామా
విషయమై
ముఖ్యమంత్రి
సముదాయించినా
వెనక్కు
తగ్గే
సమస్యేలేదని
రాధాకృష్ణ
స్పష్టం
చేసిన
సంగతి
తెలిసిందే.
ఈ
వ్యవహారాన్నంతా
చూస్తుంటే
చిరంజీవి
పార్టీ
పెట్టే
అవకాశాలు
అవగతమవుతున్నాయి.
పవన్
కళ్యాణ్
కామన్
మ్యాన్
ప్రొటెక్షన్
ఫోర్స్(సి.ఎమ్.పి.ఎఫ్)
ప్రారంభించిన
రోజు
కూడా
రాధాకృష్ణ
పవన్
తో
ఉన్నాడు.
రాష్ట్రంలో
మూడో
రాజకీయ
ప్రత్యామ్నాయం
విషయంలో
జరుగుతున్న
ప్రయత్నాలు
రాధా
వ్యవహారంతో
ముమ్మరమైనట్టు
కనిపిస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, November 10, 2007, 14:56 [IST]
Other articles published on Nov 10, 2007