Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కళ్యాణ్ ‘పులి’కి తెలంగాణ దెబ్బ తగిలేనా...?
ఇటీవల అల్లు శిరీష్ తన ట్విట్టర్, యూ ట్యూబ్ లో పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను పోస్ట్ చేసాడు. ఈ ట్రైలర్ లో ఓ పాటలోని రెండు లైన్లు వస్తాయట. ఈ పాటను తన అభిమానులు ఆలపించడం వారి అభిప్రాయలను ట్విట్టర్ లో ఉంచడం జరుగుతోంది. 'మా తెలుగు తల్లికి" అనే పాట పెట్టి ఇది ఆంధ్ర వాళ్ళ సినిమా అని ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత తెలంగాణావాదులు అడ్డుకుంటారు అంటూ విరుచుకుపడుతున్నారట తెలంగాణావాదులు. ఈ పాట ట్విట్టర్ లో పోస్ట్ చేసి అనవసరంగా అల్లు శిరీష్ ఈ సినిమాని కాంట్రవర్సీలో పడేసాడని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
ఫ్రీడమ్ ఫైటర్ అయిన కొమరం భీమ్ కు సంబంధించిన కథతో వస్తున్న సినిమా కాబట్టి తెలంగాణావాదులు ఈ సినిమా పట్ల సుముఖంగానే ఉన్నారు. కానీ తాజా పరిణామాలు మాత్రం ఈ సినిమా విడుదల తర్వాత అడ్డుకుని తీరాలని తెలంగాణావాదులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నాయి.