Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ ‘పులి’కి తెలంగాణ దెబ్బ తగిలేనా...?
ఇటీవల అల్లు శిరీష్ తన ట్విట్టర్, యూ ట్యూబ్ లో పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను పోస్ట్ చేసాడు. ఈ ట్రైలర్ లో ఓ పాటలోని రెండు లైన్లు వస్తాయట. ఈ పాటను తన అభిమానులు ఆలపించడం వారి అభిప్రాయలను ట్విట్టర్ లో ఉంచడం జరుగుతోంది. 'మా తెలుగు తల్లికి" అనే పాట పెట్టి ఇది ఆంధ్ర వాళ్ళ సినిమా అని ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత తెలంగాణావాదులు అడ్డుకుంటారు అంటూ విరుచుకుపడుతున్నారట తెలంగాణావాదులు. ఈ పాట ట్విట్టర్ లో పోస్ట్ చేసి అనవసరంగా అల్లు శిరీష్ ఈ సినిమాని కాంట్రవర్సీలో పడేసాడని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
ఫ్రీడమ్ ఫైటర్ అయిన కొమరం భీమ్ కు సంబంధించిన కథతో వస్తున్న సినిమా కాబట్టి తెలంగాణావాదులు ఈ సినిమా పట్ల సుముఖంగానే ఉన్నారు. కానీ తాజా పరిణామాలు మాత్రం ఈ సినిమా విడుదల తర్వాత అడ్డుకుని తీరాలని తెలంగాణావాదులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నాయి.