For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కింగ్ ఫిషర్ వారసుడు తో దీపికా పడుకొనే చెట్టాపట్టాల్ ?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
దాదాపు ఏడాదిన్నర పాటు బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్తో కలిసి తిరిగిన కనిపించిన దీపికా పడుకొనే తాజాగా రూటు మార్చింది. 'కింగ్ఫిషర్' యజమాని విజయ్మాల్యా కుమారుడైన సిద్ధార్థ్ మాల్యాతో ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా గడుపుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ కి చెందిన ఛానెల్స్ స్టోరీస్ గా ప్రసారం చేసాయి. అంతేగాక ఈ న్యూస్ లో భాగంగా మంగళవారం రోజు రాయల్ చాలెంజర్, పంజాబ్ జట్లకు మధ్య జరిగిన ఐపీఎల్ పోటీలో సిద్ధార్థ్తోనే ఉండి దీపిక మ్యాచ్ ఎంజాయ్ చూస్తున్న క్లిప్స్ కూడా వేసారు. ఇక నవంబర్ లోనే రణబీర్ తో తెగతెంపులు చేసుకున్న ఈ బెంగళూరు భామ ఓ మూడు నెలలు గ్యాప్ ఇచ్చి ఇలా అందరికీ షాక్ ఇచ్చింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: దీపికా పడుకొనే రణబీర్ కపూర్ విజయ మాల్యా రాయల్ ఛాలెంజర్ పంజాబ్ ఐపీఎల్ సిద్దార్ధ కింగ్ ఫిషర్ deepika padukone vijay mallya ranbir kapoor kingfisher
Story first published: Sunday, March 21, 2010, 12:44 [IST]
Other articles published on Mar 21, 2010