For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మహేష్ ‘దూకుడు’కి చాలా ఎక్స్ ట్రా చేసిన దేవిశ్రీ...
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
ప్రిన్స్ మహేష్ బాబు, సమంత జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దూకుడు". ఈ చిత్రానికి సంగీతం అందించాల్సిందిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఈ చిత్ర నిర్మాత అడిగాడట. 1కోటి 50లక్షలు ఇస్తే చేస్తానని దేవి చెప్పాడట. సినిమా బడ్జెట్ అంత పర్మిట్ చెయ్యదు..కొంచెం తగ్గించుకోవాల్సిందిగా ఆ నిర్మాత దేవిని కోరాడట. మహేష్ బాబును, సమంతను పారితోషికం తగ్గించుకోమనండి. వాళ్ళు తగ్గించుకుంటే నేను తగ్గించుకుంటాను అనే టైపులో మాట్లాడాడట. ఏకంగా మహేష్ కు, సమంతకు టెండర్ పెట్టిన దేవిశ్రీని పారితోషికం విషయంలో ఒప్పించడం కుదరదని భావించిన నిర్మాత తమన్ ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నాడని సమాచారమ్.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు దూకుడు సమంత శ్రీను వైట్ల దేవిశ్రీ ప్రసాద్ తమన్ mahesh babu dookudu samantha devisri prasad thaman
Story first published: Tuesday, November 2, 2010, 14:39 [IST]
Other articles published on Nov 2, 2010