Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మెగా హీరోలకోసం మెగా స్కెచ్చేసిన ప్రొడ్యూసర్...!?
బృందావనం", 'మిస్టర్ ఫెర్ ఫెక్ట్" సినిమాల్తో పూర్వ వైభవం తెచ్చుకోకపోయినా మళ్లీ విజయాల భాట పట్టిన దిల్ రాజు ఇప్పుడు పావులు వేగంగా కదుపుతున్నాడు. ీ ఊపులోనే నాలుగైదు భారీ సినిమాలు ఓకే చేసుకుని నంవర్ వన్ ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. హిట్స్ లో ఉన్నాడు కాబట్టి తనతో సినిమా చేయడానికి ప్లాపుల్లో ఉన్న హీరోలెవరూ కాదని చెప్పరని తెలుసు కాబట్టి ఇదే అదనుగా మెగా హీరోలు అల్లు అర్జున్, చరణ్ ల కోసం దిల్ రాజు స్కెచ్ రెడీ చేశాడు.
పైడిపల్లి వంశీతో చరణ్ కి కథ చెప్పించిన దిల్ రాజు, అలాగే అల్లు అర్జున్ కీ ఓ కథ వినిపించాడట. ఈ రెండు కథలకి ఇద్దరు యువ మెగా హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథల కంటే వారికి ప్రస్తుతం దిల్ రాజు హ్యాండు బాగుందనే నమ్మకం కుదరడం వల్లే ఆ సినిమాలు చేయడానికి అంగీకరించారని సినీ జనం అనుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఇప్పటి తన విజయాల్నిఆసరాగా చేసుకుని ఇద్దరు హీరోలని కలిపి ఒక మల్టీస్టారర్ తీయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడట దిల్ రాజు.