Don't Miss!
- Finance ZeroPe: భారత్ పే అష్నీర్ గ్రోవర్ కొత్త యాప్.. జీరోపే స్పెషాలిటీ అదే.. నువ్వు సూపర్ బాస్..
- News AP Elections: జరుగు జగన్ సాంగ్ పై టీడీపీకి ఈసీ నోటీసులు-సీఐడీ చర్యలకు ఆదేశం..!
- Sports ఆర్సీబీని అమ్మిపారదొబ్బండి: లెజెండరీ ప్లేయర్ ఫైర్
- Automobiles రూ. 3 కోట్ల ఖరీదైన లంబోర్ఘినీ కారుకు నిప్పు పెట్టిన స్నేహితులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.!!
- Technology Vivo కొత్త ఫోన్ Vivo V30e వివరాలు లీక్! లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్లు
- Lifestyle Banana Milkshake వేసవి తాపానికి బనానా మిల్క్ షేక్ బాడీ కూల్ చేస్తుంది..ఆరోగ్యకరమైనది కూడా..
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
సూర్య సరసన అఖిల్ హీరోయిన్.. తమిళ్ లో ఈ హీరోయిన్ కు మంచి అవకాశం!
Recommended Video
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో రెండు నెలలో ఈ సినిమా పూర్తి కానుండడంతో తన తదుపరి సినిమాపై ద్రుష్టి పెట్టాడు సూర్య. ఈ సినిమాను దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కేవీ ఆనంద్, సూర్య కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య సరసన సయేశా నటించనుందని తెలుస్తోంది. ఈ హీరోయిన్ గతంలో అఖిల్ సరసన అఖిల్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.
గతంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు మంచి విజయం సాధించాయి. సూర్య తో కేవీ ఆనంద్ చెయ్యబోతున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సూర్య ప్రస్తుతం చేస్తున్న ఎన్జికె సినిమా దీపావళీ నాటికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. సెల్వ రాఘవన్, సూర్య సినిమా తప్పకుండా మంచి విజయం సాధించవచ్చు.