For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి'ఈగ'కు పోటిగా 'పెళ్ళయిన కొత్తలో' డైరక్టర్ ప్రయోగం?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
పెళ్ళయిన కొత్తలో చిత్రంతో దర్సకుడుగా మారిన మదన్ తన తదుపరి చిత్రం ప్రవరాఖ్యుడుతో బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.తాజాగా మదన్ మరో కొత్త చిత్రానికి శ్రారం చుట్టాడని తెలిసింది.ఈసారి అతను తీయబోయే చిత్రం ఓ యానిమేషన్ సినిమా.అందులో చిలుక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. మానవ బలహీనలతను ఈ చిత్రంలో చిలక ద్వారా తూర్పారబెట్టబోతున్నాడుట.
అలాగే ఈ చిత్రం పూర్తి కామిడి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని చెప్తున్నారు.ప్రవరాఖ్యుడుతో పోయిన క్రేజ్ ని మదన్ ఈ చిత్రంతో తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి ఈగ చిత్రంతో క్రేజ్ క్రియేట్ చేసారు.అందులోనూ ఈగ ప్రధాన పాత్రలో గ్రాఫిక్స్ తో కొనసాగుతుంది.ఈ చిత్రంకి మదన్ పోటీనిస్తాడా లేదా అన్నది తేలాలి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Madan is coming up with an animated feature film with a Parrot doing a key role. How a parrot will expose human being’s weakness is the essence of the story
Story first published: Sunday, April 10, 2011, 14:10 [IST]
Other articles published on Apr 10, 2011