For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'అధినాయకుడు' స్టోరీలో మరో ట్విస్టు...
Gossips
-Staff
By Staff
|
తన చిత్రానికి 'ఏక్ పోలీస్' అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఇలా తడవకో మలుపు తిర్గుతున్న ఈ కథనం ఇప్పుడు మరో ముఖ్యమైన మలుపు తీసుకుంది. చిత్రానికి దర్శకుడు మారాడని తెలుస్తోంది. 'పాండురంగడు' సినిమా తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ను దృష్టిలో వుంచుకుని రాఘవేంద్రరావునే డైరెక్ట్ చేయమని చిరంజీవి కోరినట్లు తెలిసింది. రాఘవేంద్రరావు కూడా దీనికి సరేనన్నారు. ఈ సినిమాను రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సి. అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు రచన చేస్తున్నారు. మరి ఈ మార్పైనా మారకుండా సినిమా సెట్స్ మీదకు వెళ్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, June 6, 2008, 17:45 [IST]
Other articles published on Jun 6, 2008