Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్
పవన్ కళ్యాణ్ త్వరలో ఓ మాస్ మసాలా ఫిలిం చేయనున్నారు. దర్శకుడు మరెవరో కాదు వివి వినాయిక్. సంక్రాంతి రోజున ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య ప్రకటించనున్నారని సమాచారం. అదుర్స్ రేపు(బుధవారం) రిలీజ్ అవుతోంది. అనంతరం ఈ చిత్రం మొదలవనున్నదని సమాచారం. ఇక ప్రస్తుతం దానయ్య అల్లు అర్జున్ హీరోగా వరుడు చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఒక్కడు వంటి సెన్సేషన్ హిట్ రూపొందించిన గుణశేఖర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే వివివినాయిక్ దర్శకత్వంలో బదిరీనాధ్ అనే చిత్రాన్ని వివివినాయిక్ ప్లాన్ చేస్తున్నారు. చిన్నికృష్ణ చిరకాల విరామం తర్వాత కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్, నిర్మాణ విలువలతో గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కానుంది. ఇక వివి వినాయిక్ చెప్పిన స్టోరీ లైన్ పవన్ కి నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ చిత్రం తర్వాత ఈ చిత్రం చేస్తాడా లేక ముందే చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.