Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'చేపల పులుసు' కథ అదే
తెలుగుదేశం మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి చేపల పులుసు అంటున్నారని కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చేపల పులుసు ఉదంతం మాత్రం తెలుగునాట పాపులర్ అయింది కోడిరామకృష్ణ సినిమాతో మాత్రమే. ఆయన డైరక్ట్ చేసిన ఓ చిత్రంలో వై.విజయ పాత్రతో ఈ చేపల పులుసుని పాపులర్ చేసారు. అందులో ఆమె తనకు నచ్చిన వారికి చేప పులుసు వండి పంపుతుంది. అది తిన్నవారు ఆ రుచి మర్ఛిపోలేక సాయింత్రానికి ఆమె గూటికి చేరుతారు. అలా వచ్చిన వారిని ఆమె లొంగతీసుకుని జీవితం కొనసాగిస్తూంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన నాటినుండీ అదే తరహాలో ఉండే వారిని చేపల పులుసు అని ఎద్దేవా చేయటం మొదలైంది. ఇక ఆ పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే వై.విజయను అటువంటి పాత్రలో తప్ప వేరే విధంగా చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఆమె ప్రతీ రెండు సినిమాల్లోను ఒక దానిలో సెక్సీ గా ఉండి మెగాళ్ళను రెచ్చగొట్టే నెగిటివ్ పాత్ర చేస్తూండేది. ఇక ఇటువంటి పాత్రలు రాజకీయాల్లో కూడా ప్రవేశించటంతో చేపల పులుసు క్యారెక్టర్స్ ని గురించి అక్కడా ప్రచారం మొదలైంది.