Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ.ఎన్టీఆర్..నేషనల్ ట్రెజర్
ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో అశ్వనీదత్ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం పారెస్ట్ ఎడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. నిధి అన్వేషణ చుట్టూ కథ తిరుగుతుందని వినపడుతోంది. హాలివుడ్ హీరో నికొలేస్ కేజ్ నటించిన నేషనల్ ట్రెజర్ ఆధారంగా ఈ కథ రెడీ అయ్యిందని వినపడుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం షూటింగ్ లో ఎక్కువబాగం ఉత్తర భారతదేశంలోని ఎంపికచేసిన ప్రాంతాల్లో చేస్తారు. అంతేగాక మూడు దేశాల్లో ఈ చిత్రంలోని పాటలు,సన్నివేశాలు తీయటానికి నిర్ణయించారు. దీన్ని ఒక పూర్తి స్ధాయి మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దనున్నట్లు నిర్మాతలు చెప్తున్నారు.గతంలో అశ్వనీదత్, ఎన్టీఆర్ కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్, కంత్రి వచ్చాయి.ఇక మెహర్ రమేష్ తన కంత్రి చిత్రంలో ఎక్కువ భాగం బ్యాంకాక్ లో తీస్తే తదుపరి భిళ్లాను మలేషియాలో తీసారు. అలాగే గతంలోనూ ఎన్టీఆర్ తో చేసిన కంత్రి చిత్రం మేచిస్టిక్ మేన్ ఆధారంగా మెహర్ రమేష్ రూపొందించాడన్న సంగతి తెలిసిందే.ఏదైమైనా త్వరలో ఎన్టీఆర్ అభిమానులు డిఫెరెంట్ గెటప్ లోనే కాక డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో తమ హరోని చూడబోతున్నారన్నమాట.