For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘గబ్బర్’ ఎఫెక్ట్ : మహేష్-క్రిష్ మూవీ ఇప్పుడు లేనట్లేనా?
Gossips
oi-Santhosh
By Bojja Kumar
|
తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన 'ఠాగూర్' చిత్రాన్ని హిందీలో 'గబ్బర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ నిర్మాత. ఈ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం దక్కించుకున్నారు క్రిష్.
ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో చేసే సినిమా వాయిదా వేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. 'గబ్బర్' సినిమా పూర్తయిన తర్వాత మహేష్ తో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు క్రిష్ వెల్లడించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సిసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Krish is currently working for the pre-production work of Superstar Mahesh Babu and Bollywood actress Sonakshi Sinha's film , which has been tentatively titled as 'Shivam' and the start of this project may get postponed until 'Gabbar' is completed.
Story first published: Thursday, April 18, 2013, 18:17 [IST]
Other articles published on Apr 18, 2013