Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జెనీలియా అభిమానులకు దుర్వార్త
తన బబ్లీ ఆటిట్టూడ్ తో అల్లరి పిల్లగా దక్షిణాదిన అభిమానులను సంపాదించుకుంది జెనీలియా డిజౌజా. అయితే ఇది నిజంగా జెన్నీ అభిమానులకు దుర్వార్తే. ఎందుకంటే ఆమె ఇక పై సౌత్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుందని సమాచారం. బాయ్స్ సినిమా ద్వారా సౌత్ లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన జెనీలియా అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక్కడ తన పాపులారిటీ తగ్గకముందే బాలీవుడ్ లో అడగుపెట్టింది. ఇప్పటికే అక్కడ రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జాన్ అబ్రహంతో కలిసి నటించి ఫోర్స్ సినిమా హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై పూర్తిగా తన దృష్టి బాలీవుడ్ పైనే పెట్టాలని నిర్ణయించుకుందట జెన్నీ.
ప్రస్తుతం జెనీలియా సౌత్ లో తమిళంలో విజయ్ సరసన 'వేలాయుధం". తెలుగులో రాణా సరసన 'నా ఇష్టం" సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత పూర్తిగా సౌత్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట.