For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ రైటర్ డైరక్షన్ లో గోపీచంద్ చిత్రం కన్ఫర్మ్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కళ్యాణ రామ్ జయీభవ చిత్రానికి కథ, మాటలు అందించిన రచయిత బి.వి.యస్ రవి దర్శకత్వంలో గోపీచంద్ చిత్రం చేయాటానికి కమిటయ్యారు. శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపీచంద్ కి రవి నేరేట్ చేసిన పద్దతి నచ్చటంతో ఈ కథను నువ్వే డైరక్ట్ చేయమని ప్రోత్సహించినట్లుగా తెలుస్తోంది. ఇక బి.వియస్ రవి ఇంతకుముందు సత్యం, మున్నా, పరుగు, కింగ్ చిత్రాలుకు మాటలు రాసారు. అలాగే మోహన్ బాబు నిర్మించిన సలీంకు కథా సహకారం అందించారు. అలాగే రవి పోసాని కృష్ణ మురళి వద్ద అశోసియేట్ రచయితగా శివయ్య, సీతారామరాజు, ప్రేయసి రావే, స్నేహితులు, అయోధ్య రామయ్య, భద్రాచలం వంటి చిత్రాలుకు పనిచేసారు. ఇన్నాళ్ళు మాటల రచయితగా పేరుతెచ్చుకున్న రవి దర్శకుడుగానూ సక్సెస్ కావాలని కోరుకుందాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: గోపీచంద్ శౌర్యం జయీభవ కళ్యాణ రామ్ gopichand souryam jayeebhava kalyana ram golimaar
Story first published: Monday, May 31, 2010, 14:18 [IST]
Other articles published on May 31, 2010