Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ దర్శకుడుకి స్క్రిప్టులో గోపీచంద్ సూచనలు
యువత, ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశరామ్ దర్శకత్వంలో గోపీచంద్ కన్ఫర్మ్ గా చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా దర్శకుడు పరుశరామ్ నేరేట్ చేసిన స్క్రిప్టులో ఫస్ట్ హాఫ్ లో కొన్ని మార్పులు చెప్పారని తెలుస్తోంది. అలాగే ఇంట్రడక్షన్ సీన్ ఒకటి మార్చమని గోపీచంద్ కోరారని తెలుస్తోంది. అలాగే స్క్రిప్టు మరీ లైటర్ వీన్ గా కాకుండా యాక్షన్ కీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, తన గత చిత్రాల ధోరణిలోనే ఉండాలని ఖచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రచయిత కూడా అయిన పరుశరామ్ ఆ మార్పులకు అంగీకరించి ఆ పనిలో ఉన్నారు. ఇక గోపీచంద్ తాజా చిత్రం గోలీమార్ ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. చక్రి సంగీతం అందిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.