For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విక్రమ్ స్థానంలో గోపీచంద్?
Gossips
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
తమిళ డైరెక్టర్ భూపతి పాండ్యన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా సినిమా తీయాలని గతంలో నిర్ణయించారు. అయితే ఇప్పడు పరిస్థితి మారింది. విక్రమ్ స్థానంలో గోపీచంద్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడట దర్శకుడు. సినిమా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....భూపతి పాండ్యన్, విక్రమ్ కాంబినేషన్లో యాక్షన్మూవీ చేయాలని గతంలో యోచించారు. విక్రమ్ సరసన హీరోయిన్గా ఇలియానను ఎంపిక చేశారు.
అయితే ఈ ప్రాజెక్టుకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఏర్పడటంతో ఆ సమస్యల నుండి బయట పడటానికి ఇంత కాలం పట్టింది. ప్రస్తుతం విక్రమ్ వేరే ప్రాజెక్టుతో బీజీగా ఉండటంతో.... మంచి యాక్షన్ ఇమేజ్ ఉన్న గోపీచంద్తో ఆ సినిమా పూర్తి చేయాలని భూపతి పాండ్యన్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. గోపీ చంద్ సరసన తమన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Kollywood's loss is Tollywood's gain! Remember the film that Vikram was supposed to do with director Boopathi Pandian? Well, the latest buzz is that the director has taken the script to Tollywood and is all set to make it into a film with Gopichand in the lead.
Story first published: Tuesday, August 16, 2011, 18:17 [IST]
Other articles published on Aug 16, 2011