twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ తో చేయటం లేదు

    By Srikanya
    |

    గమ్యంతో నంది అవార్డుని,ప్రేక్షకుల రివార్డుని గెలుచుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం వేదం. ఈ చిత్రంలో హన్సిక అల్లు అర్జున్ సరసన చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె చేయటం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వేదం లో తన పాత్ర చిన్నది కావడం, రెమ్యునేషన్ కూడా తక్కువే కావడంతో, హన్సిక ఈ సినిమాలో నటించేందుకు నిరాకరించిందని సమాచారం. ఇక జయీభవ చిత్రంలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా రూపొందుతున్న 'సీతారాముల కళ్యాణం'చేస్తోంది. ఇక అల్లు అర్జున్, హన్సిక కాంబినేషన్లో గతంలో దేశముదురు చిత్రం పెద్ద హిట్ కావటంతో ఈ కాంబినేషన్ అనగానే మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలో మనోజ్, అనూష్క మరో ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. అనూష్క చేస్తున్న వేశ్య పాత్రకు అవార్డు వస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X