For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
డ్రగ్స్ భయంతో పబ్ ను అమ్ముకొన్నఆ హీరో ఎవరంటే..!?
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
లవర్ బోయ్ తరుణ్ కి సినిమా కెరీర్ ఆశాజనకంగా లేదు. అందుకేనేమో కనీసం పబ్ అయినా పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుని 'ఆన్ పబ్" ఆరంభించాడు. అయితే ఈ పబ్ ను ఇటీవల అమ్మేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ సోదరులు భరత్, రఘు మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పట్టుబడిన తర్వాత సినిమా పరిశ్రమలో ఈ బాపతుకి చెందిన వారు చాలామంది ఉన్నారని పోలీసులు అంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న పది ప్రముఖ పబ్స్ లో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోందని, రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంటామని కూడా పోలీసులు అన్నారు. ఎందుకొచ్చిన గొడవ అని తరుణ్ తన పబ్ ని అమ్మేసి ఉంటాడు. ఒకవేళ తన పబ్ లో డ్రగ్స్ వ్యాపారం లేకపోతే తరుణ్ ఎందుకు భయపడినట్టు ? ఈ పబ్ లో కూడా ఫలానా వ్యవహారం జోరుగా సాగుతోందేమో...
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: తరుణ్ భరత్ రఘు రవితేజ త్రిష జ్యోతి సైరాభాను tarun bharath raghu ravi teja trisha jyothi saira bhanu
Story first published: Tuesday, August 31, 2010, 13:07 [IST]
Other articles published on Aug 31, 2010