For Daily Alerts
Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పాపం..ముంబయికి రైలెక్కిన హాట్ హీరోయిన్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మాయాజాలం వంటి చిత్రంతో పరిచయమై వినాయకుడు తో పాపులర్ అయిన పూనం కౌర్ కి కలసిరాక పోవటంతో ముంబయి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్ధితి వచ్చింది. మొన్నటిదాకా హైదరాబాద్ అమీర్ పేట్ లో మకాం పెట్టి అవకాశాల కోసం ఎక్కే గుమ్మం,దిగే గుమ్మం అన్నట్లున్న ఈ ముద్దు గుమ్మకి ముంబయిలో ఉంటేనే డిమాండ్ క్రేజ్ అని అర్దమైందిట. దాంతో తట్టా,బుట్టా సర్దుకుని నాకు బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది.ముంబయి వెళ్తున్నా..ఏదన్నా ఛాన్స్ ఉంటే ఫోన్ చేయండి అని మెసేజ్ లు ఎస్.ఎమ్.ఎస్ లు చేసి మరీ చెక్కేసింది. వినాయకుడు హిట్టవటంతో ఆమె మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని ఆశించింది. అయితే ఆపర్ ఇస్తాను అనే వారే కానీ ఆ ప్రామిస్ ని నిలబెట్టుకునే వారు ఆమెకు కనపడలేదుట. దాంతో విసుగెత్తి ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వినాయకుడు ముంబయి అమీర్ పేట బాలీవుడ్ కృష్ణారెడ్డి పూనం కౌర్ మాయాజాలం poonam kour mayajalam vinayakudu mumbai bollywood krishnudu
Story first published: Thursday, December 3, 2009, 17:49 [IST]
Other articles published on Dec 3, 2009