Don't Miss!
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
SS Rajamouli మూవీలో మళ్లీ ఆలియాభట్.. మహేష్ బాబుతో కలిసి రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్!
RRR భారీ విజయం తర్వాత తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ రూపొందించేందుకు SS రాజమౌళి సిద్దం అవుతున్నారు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి ఈ సినిమా తెరకెక్కించేందకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా ఆలియాభట్ నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ వార్త నిజమేనా? మహేష్ బాబుతో ఎలాంటి సినిమా తీయబోతున్నారంటే..
జపాన్లో RRR మూవీ రిలీజ్
ఇక
ఎస్ఎస్
రాజమౌళి
ఇంకా
RRR
మూవీని
ప్రపంచ
సినీ
ప్రేక్షకులకు
పరిచయం
చేసే
పనిలో
ఉన్నారు.
జపాన్లో
ఈ
సినిమాను
రిలీజ్
చేసేందుకు
ప్రమోషన్
కార్యక్రమాలను
డిజైన్
చేస్తున్నారు.
త్వరలోనే
చిత్ర
యూనిట్తో
కలిసి
రాజమౌళి
జపాన్లో
ప్రమోషన్
కార్యక్రమాలు
చేపట్టనున్నారు.
మహేష్ బాబుతో సినిమా ఎప్పడంటే?
ప్రస్తుతం
రాజమౌళి
టొరెంటో
ఫిల్మ్
ఫెస్టివల్లో
బిజీగా
ఉన్నారు.
టొరెంటో
ఫిల్మ్
ఫెస్టివల్లో
మీడియాతో
మాట్లాడుతూ
అనేక
విషయాలను
వెల్లడించారు.
RRR
తర్వాత
తన
సినిమా
మహేష్
బాబుతో
ఉంటుంది.
ఆ
సినిమా
ప్రీ
పొడక్షన్
పనులు
జరుగుతున్నాయి.
ఈ
ఏడాది
చివర్లలో
గానీ..
వచ్చే
ఏడాది
ఆరంభంలో
సినిమా
సెట్స్పైకి
వెళ్లే
అవకాశం
ఉంది.
మహేష్ బాబుతో మూవీ కథ ఏమిటంటే?
టొరెంటో
ఫిల్మ్
ఫెస్టివల్లో
మహేష్
బాబుతో
సినిమా
గురించి
రాజమౌళి
క్లారిటీ
ఇచ్చారు.
ప్రపంచ
దేశాల్లో
సాగే
సాహసయాత్రగా
సినిమా
ఉంటుంది.
ఈ
మూవీ
globetrotting
action
adventure
సినిమా
అని
రాజమౌళి
మీడియా
అడిగిన
ఓ
ప్రశ్నకు
సమాధానం
ఇచ్చారు.
మహేష్
బాబు
కెరీర్లో
29వ
చిత్రంగా
తెరకెక్కనున్నది.
|
మహేష్ బాబుతో ఆలియా భట్
అయితే
దేశవ్యాప్తంగా
ప్రేక్షకులు
ఎదురు
చూస్తున్న
ఈ
ప్రతిష్టాత్మకమైన
చిత్రంలో
ఆలియాభట్
హీరోయిన్గా
నటిస్తున్నది.
రాజమౌళి
సినిమా
కోసం
ఆలియాభట్
ఒప్పేసుకొన్నది.
కాంట్రాక్టు
కూడా
జరిగింది.
ప్రస్తుతం
అలియాభట్
గర్బవతి.
పండంటి
బిడ్డకు
జన్మనిచ్చిన
తర్వాత
ఈ
సినిమా
షూటింగుకు
హాజరవుతుంది
అని
దుబాయ్కు
చెందిన
క్రిటిక్
ఉమేర్
సంధూ
ట్వీట్
చేశారు.
త్రివిక్రమ్తో మహేష్ బిజీ
ఇదిలా ఉండగా, సర్కారు వారీ పాట మూవీ తర్వాత మహేష్ బాబు తన 28వ సినిమాను మొదలుపెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక, హాసిని బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమైంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడం గమనార్హం.