Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆరెంజ్ హీరోయిన్ లా మెరుపు హీరోయిన్ రామ్ చరణ్ కి టోపి పెడుతోందా..!
'మగధీర" వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తేజ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం 'మెరుపు". ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఆ మధ్య ఇరవై రోజుల పాటు యూనిట్ ఎంతో కష్టపడి ఒక పాటను కూడా తీశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే కాజల్ ఈ సినిమా చెయ్యడం లేదు. షూటింగ్ ఎక్కువ రోజులు బ్రేక్ రావడంతో తన డేట్స్ లేవంటోంది.
ఈ సినిమా నుంచి తప్పించుకోవడానికి నిర్మాతల్ని ఏదో విధంగా కన్వీన్స్ చేసి ఒప్పించుకుంది. ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా జరిగిన తర్వాత కాజల్ ఇలాంటి కాజల్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలీదు. ఇప్పుడు కాజల్ స్థానంలో ఇలియానా పేరు పరిశీలనలో వుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా జరగడంలేదని, ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది వినిపిస్తున్నాయి. అది నిజామా కాదా అన్నది తెలియాల్సి వుంది. కాగా చరణ్ సినిమా మొన్న విడుదలైన ఆరెంజ్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో జెనీలియా ఎక్కువ డబ్బులాగిందని ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది.