For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ప్రేమ జంట రసూల్, జాహ్నవి
Gossips
-Staff
By Staff
|
హైదరాబాద్
ఆర్యసమాజంలో
సినిమా
ఇండస్ట్రీకి
చెందిన
మరో
ప్రేమ
జంట
ఒకటయ్యారు.
సినిమాటోగ్రాఫర్
రసూల్
ఎల్లోరా,
టీవీ
యాంకర్
జాహ్నవిలు
కొద్దిరోజుల
క్రితం
ఆర్యసమాజంలో
పెళ్లి
చేసుకున్నారని
ఇండస్ట్రీ
వర్గాల
సమాచారం.
సినిమాటోగ్రాఫర్గా
తనకంటూ
ప్రత్యేక
గుర్తింపు
కలిగిన
రసూల్
తేజ
సినిమాలతో
వెలుగులోకి
వచ్చాడు.
శ్రీరామ్
హీరోగా
నటించిన
ఒకరి
కొకరు
సినిమాతో
రసూల్
డైరెక్టర్గా
కూడా
మారాడు.
టీవీ
యాంకర్గా
సుపరచితమైన
జాహ్నవి
అడపాదడపా
సినిమాల్లోనూ
కనిపిస్తోంది.
ఆ
మధ్య
గోపీచంద్
హీరోగా
చేసిన
యజ్ఞం
సినిమాలో
హీరోయిన్
స్నేహితురాలిగా
జాహ్నవి
కన్పించింది.
ఆ
సినిమాలో
కాకా,
కాకా
అంటూ
ధర్మవరపు
సుబ్రమణ్యంతో
జాహ్నవి
చేసిన
కామెడీ
తెలుగు
ప్రేక్షులకి
గుర్తుండే
ఉంటుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, December 15, 2007, 17:12 [IST]
Other articles published on Dec 15, 2007