twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి లేటెస్ట్ 'మర్యాద రామన్న' లో గెస్ట్ గా స్టార్ హీరో

    By Srikanya
    |

    రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న కామిడీ చిత్రం మర్యాదరామన్న. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ గెస్ట్ గా చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ షూటింగ్ రహస్యంగా పూర్తి చేసారని, ఒక్కసారి మార్కెట్ లోకి క్రేజ్ తేవటానికి ఎన్టీఆర్ ని ఉపయోగించుకున్నాడని చెప్తున్నారు. ఎన్టీఆర్ ఓ పాట, ఓ ఫైట్ లో కనపడతారని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఊహించని విధంగా 28 కోట్లు వరకూ బిజినెస్ జరిగిందని, నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఉత్సాహంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇక ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామిడీగా జరుగుతుంది. సలోని ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X