For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ తో అనుకున్న ఆ భారీ ప్రాజెక్టు ఆగినట్లే!!
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జూ ఎన్టీఆర్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా 'పాతాళభైరవి' రీమేక్ చేద్దామని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల డిస్కషన్ అనంతరం దీన్ని ఆపువేశినట్లు తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ కీ,మార్కెట్ కీ చాలా గ్యాప్ ఉండటంతో ఈ ప్రాజెక్టుని అటకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ స్క్రిప్టులో చెప్పిన మార్పులు కూడా ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాకపోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి 'అరుంధతి' వంటి భారీ విజయం సాధించిన చిత్రం తర్వాత ఇప్పటివరకూ ఏ చిత్రమూ ప్రారంభించలేదు. తమ గ్రాఫిక్ డిజైనర్ రాహుల్ నంబియార్ ని డైరక్ట్ చేద్దామని ప్రయత్నించి అనుకున్న కథ కుదరక ఆ ప్రయత్నం ఆపు చేసారు. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన 'బృందావనం' రేపు(13-10) రిలీజ్ అవుతోంది. కాజల్,సమంత నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఎన్టీఆర్ బృందావనం పాతాళ భైరవి అదుర్స్ రీమేక్ విజయాసంస్ధ కె.వి.రెడ్డి ntr brindavanam patalabhairavi adurs remake vijaya kv reddy
Story first published: Wednesday, October 13, 2010, 10:22 [IST]
Other articles published on Oct 13, 2010