Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
జూ ఎన్టీఆర్ ని భయపెట్టిందెవరు?
ఎమోషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ సైతం భయానికి గురైయ్యాడు. ఆ భయానికి మాత్రం కారణం సాక్షాత్తు వి.వి.వినాయకే. ఇంతకీ ఎన్టీఆర్ని వినయ్ ఎలా భయపెట్టాడంటారా? అయితే మనం ఒకసారి 2001 కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ సంఘటన అప్పటిదే కాబట్టి, 'సుబ్బు" షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో వున్న ఎన్టీఆర్ అక్కడి షూటింగ్ లోకేషన్ కు కూసింత దూరంటో ఓ నల్లని భారీ ఆకారం తననే తదేకంగా చూస్తుండడం గమనించాడు. ఇలా రెండు మూడు సార్లు ఆ ఆకారాన్ని చూసిన ఎన్టీఆర్ ఒకానొక దశలో భయానికి గురైయ్యాడు.
అయితే అతన్ని దగ్గరికి పిలిపించుకున్నాక తెలిసింది....తన కోసం సినిమా తయారు చేసుకుని ఆ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం పొందాలన్నదే అతని ఆశ అని. ఎన్టీఆర్ కు వివివినాయక్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే వారి కాంబినేషన్ లో 'ఆది" ప్రారంభమైనది. ఇక 'ఆది" ఎంతటి సెన్సేషనల్ చిత్రమైందో అందరికీ తెలిసిందే.