Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పర్శనల్ గా కలిసి కాజల్ సారి చెప్పుకుంది
తనకూ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కు ఉన్న రిలేషన్ తో కాజల్ కి చెక్ పెడదామని నాగార్జున ఫిక్స్ అయ్యారని సమాచారం.తన కొడుకు నాగచైతన్యతో కాజల్ సరిగ్గా బిహేవ్ చెయ్యలేదని కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.దాంతో ది బిజెనెస్ మ్యాన్ లో మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన కాజల్ కి ట్విస్ట్ ఇచ్చి తన రివేంజ్ తీర్చుకుందామనుకున్నాడు.అయితే అనుకోని విధంగా సీన్ రివర్స్ అయ్యింది.దడ చిత్రం డిజాస్టర్ అయ్యింది.ఆ చిత్రాన్ని వెంకట్ చాలా పెద్ద మొత్తం పెట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మొత్తం లాస్ అయ్యారు.దాంతో నాగార్జున ఆయనకు మొహం చూపించలేక పోయారు.ఈ లోగా ది బిజెనెస్ మ్యాన్ ప్రారంభమైపోయింది.నాగార్జన దాంతో నిరాశపడి తనకు తెలిసి ఉన్న సర్కిల్ లో ఆమెకు బ్యాన్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.అయితే అంతకన్నా తెలివైన కాజల్ వెంటనే మేలుకుని పర్శనల్ గా నాగార్జునని కలుసుకుని సారి చెప్పుకుంది.