Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రవితేజతో మరోసారి నటించటానికి కమిటైన 'కిక్' శ్యామ్
కిక్ తో పరిచయమైన కిక్ శ్యామ్ మరో సారి రవితేజ తాజా చిత్రం వీర లో చేయటానికి రెడీ అయ్యారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్యామ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. టాలీ టు హాలీ మూవీస్ బ్యానర్ పై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్, తాప్సీ, మంజరి హీరోయిన్స్ గా చేస్తున్నారు. సంక్రాంతికి రవితేజ ప్రస్తుతం చేస్తున్న మిరపకాయ విడుదల ప్లాన్ చేసారు. అలాగే మే నెలలో ఈ వీర రెడీ అవనుంది. ఇక కిక్ శ్యామ్ తెలుగులో పూర్తి బిజీగా మారుతున్నారు. రీసెంట్ గా విడుదలైన కళ్యాణ్ రామ్ కత్తి లో కీలకమైన పాత్రను పోషించిన శ్యామ్ నటిస్తున్న రెండు తెలుగు చిత్రాలు బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ' చిత్రం, మరోకటి ప్రియమణి, జగపతి బాబు కలయికలో రూపొందుతున్న 'క్షేత్రం' కావటం విశేషం.