twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణవంశీని'మొగుడి'చిత్రం నుంచి తీసేసారా?

    By Srikanya
    |

    కృష్ణవంశీ,గోపీచంద్ కాంబినేషన్ లో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా 'మొగుడి'అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.అయితే ఫిల్మ్ సర్క్లిల్స్ లో గత కొద్ది రోజులుగా ఈ చిత్రం ఆగిపోయిందని వినపడుతోంది.అలాగే ఆ డేట్స్ లో యేలేటి చంద్రశేఖర్ చిత్రం పట్టాలు ఎక్కనుందని చెప్తున్నారు.కథ విషయంలో దర్శక,నిర్మాతలుకు ఇద్దరికీ వచ్చిన విభేదాలే కారణమంటున్నారు.అయితే అది కాదని బడ్జెట్ సమస్యలు అని మరో ప్రక్క వినపడుతోంది.అయితే ఇది యేలేటికి కలిసి వచ్చిన అంశం.అతను గత రెండేళ్లుగా ఓ స్క్రిప్టు పట్టుకుని సురేష్ ప్రొడక్షన్స్ చుట్టూ తిరిగి అలిసిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ అనుకున్నాడు కానీ అదీ వర్కవుట్ కాలేదు.ఈ నేపధ్యంలో తనతో ఒక్కడున్నాడు వంటి ఫ్లాప్ ఇచ్చిన గోపీచంద్ అయితేనే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చారు.మొత్తానకి అతని కోరిక ఇలా తీరింది.

    English summary
    Krishna Vamshi stepped out of the project for unknown reasons. It is heard that 'Okkadunnadu' fame Chandra Shekar Yeleti replaced KV for 'Mogudu' film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X