twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి సిద్దమైన మంచు లక్ష్మీ ప్రసన్న

    By Nageswara Rao
    |

    ప్రముఖ బాలీవుడ్ హీరో, దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ తన కుమారుడు, ప్రముఖ బాలీవుడ్ హీరో అయిన హృతిక్ రోషన్ హీరోగా "క్రిష్" అనే చిత్రాన్ని నిర్మించి ఘనవిజయం సాధించాదు. ఆ తర్వాత "క్రిష్ -2"కూడా నిర్మించాడు. రాకేష్ రోషన్ ప్రస్తుతం క్రిష్ సీరీస్ లో భాగంగా "క్రిష‍-3" చిత్రాన్ని నిర్మించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ చిత్రంలో మోహన్ బాబు కుమార్తె, నిర్మాత, నటి, అనుసంధాన కర్త అయిన లక్ష్మీ ప్రసన్న కూడా నటించబోతోందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. లక్ష్మీ ప్రసన్న నటించిన ఏకైక తెలుగు చిత్రం "అనగనగా ఓ ధీరుడు" విడుదలై తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె ఒక మంత్రగత్తెగా, విలన్ గా నటించింది. అంటే లక్ష్మీ ప్రసన్నను త్వరలో బాలీవుడ్ చిత్రాల్లో చూడబోతున్నామన్నమాట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X