For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి సిద్దమైన మంచు లక్ష్మీ ప్రసన్న
Gossips
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
ప్రముఖ బాలీవుడ్ హీరో, దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ తన కుమారుడు, ప్రముఖ బాలీవుడ్ హీరో అయిన హృతిక్ రోషన్ హీరోగా "క్రిష్" అనే చిత్రాన్ని నిర్మించి ఘనవిజయం సాధించాదు. ఆ తర్వాత "క్రిష్ -2"కూడా నిర్మించాడు. రాకేష్ రోషన్ ప్రస్తుతం క్రిష్ సీరీస్ లో భాగంగా "క్రిష-3" చిత్రాన్ని నిర్మించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంలో మోహన్ బాబు కుమార్తె, నిర్మాత, నటి, అనుసంధాన కర్త అయిన లక్ష్మీ ప్రసన్న కూడా నటించబోతోందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. లక్ష్మీ ప్రసన్న నటించిన ఏకైక తెలుగు చిత్రం "అనగనగా ఓ ధీరుడు" విడుదలై తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె ఒక మంత్రగత్తెగా, విలన్ గా నటించింది. అంటే లక్ష్మీ ప్రసన్నను త్వరలో బాలీవుడ్ చిత్రాల్లో చూడబోతున్నామన్నమాట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సిద్దార్ద్ లక్ష్మీ ప్రసన్న మంచు శృతిహాసన్ అనగనగా ఓ ధీరుడు siddharth lakshmi prasanna manchu anaganaga o dheerudu shruti hassan
Story first published: Sunday, January 16, 2011, 15:01 [IST]
Other articles published on Jan 16, 2011