Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరోసారి కామెడి దర్శకుడితోనే మహేష్ సినిమా.. రాజమౌళి కంటే ముందే.. ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఒక రేంజ్ లో హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడాని అందరికి తెలిసిందే. ఇక సక్సెల్ ఫుల్ దర్శకులతో వర్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే మహేష్ పాన్ ఇండియా సినిమా కంటే ముందే మరో కామెడీ దర్శకుడిని లైన్ లో పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ లేకపోయి ఉంటే
ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమా చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా కోసం మహేష్ ఫీట్నెస్ లో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలయ్యేది. కానీ కరోనా వైరస్ తీవ్రత తగ్గిన అనంతరం షూటింగ్ స్టార్ట్ చేయాలని కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.
RRR రిలీజ్ అయ్యే వరకు..
అసలు మ్యాటర్ లోకి వస్తే మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళితో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు మొదలు కానుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. RRR అయిపోయే వరకు జక్కన్న మరో సినిమాని ఎనౌన్స్ చేయకూడదని అనుకుంటున్నాడు.
అందుకే ఈ గ్యాప్ లో..
అయితే
RRR
షూటింగ్
మొదలైన
తరువాత
రిలీజ్
చేయడానికి
రాజమౌళికి
కనీసం
ఎడాది
సమయమైనా
పడుతుంది.
అంటే
అప్పటిలోపు
మహేష్
సర్కారు
వారి
పాటను
పూర్తి
చేయవచ్చు.
ఇక
రాజమౌళికి
RRR
తరువాత
మహేష్
సినిమా
కోసం
ప్రీ
ప్రొడక్షన్,
స్క్రిప్ట్
ప్లాన్
రెడీ
చేసుకోవడానికి
మళ్ళీ
కొంత
సమయం
తీసుకోవాల్సి
ఉంటుంది.
అందుకే
ఈ
గ్యాప్
లో
మరో
మినీ
సినిమాను
ప్లాన్
చేసే
ఆలోచనలో
ఉన్నాడట.
Recommended Video
అనిల్ రావిపూడితో
మహేష్
బాబు
అనిల్
రావిపూడి
కాంబినేషన్
లో
వచ్చిన
సరిలేరు
నీకెవ్వరు
సినిమా
ఎలాంటి
రిజల్ట్
ని
అందుకుందో
స్పెషల్
గా
చెప్పనవసరం
లేదు.
ఇక
రాజమౌళి
కంటే
ముందే
అనిల్
తో
మరో
సినిమా
చేసే
ఆలోచనలో
ఉన్నట్లు
టాక్.
మరి
ఆ
ప్లాన్
ఎంతవరకు
వర్కౌట్
అవుతుందో
చూడాలి.
ఇక
సర్కారు
వారి
పాట
సినిమాను
సెప్టెంబర్
లో
మొదలుపెట్టే
అవకాశం
ఉన్నట్లు
సమాచారం.