twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ముంబై ప్రయాణం ఎందుకంటే...

    By Srikanya
    |

    రీసెంట్ గా పూనెలో ఓ నెల రోజులు పాటు గడిపిన మహేష్ బాబు జూలై ఒకటి నుంచి ముంబైలో మకాం వేయనున్నారు. అక్కడ ఓ రెండు పాటల షూటింగ్ జరగనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రంకిదే లాస్ట్ షెడ్యూల్. ఈ పాటలతో పూర్తి స్ధాయిలో షూటింగ్ పూర్తి కానుంది. హీరోయిన్ గా అనూష్క చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ కానుంది. ఆ రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావటంతో ఆ డేట్ నిర్ణయించారు.

    అతడు వంటి హిట్ చిత్రం అనంతరం మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక పవన్ తో పులి చిత్రం నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక అతిధి చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తో ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్లతో చేసే చిత్రం ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సురేంద్ర రెడ్డితో మిస్టర్ ఫెరఫెక్ట్, లింగుస్వామితో చేసే చిత్రం ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X