అది 'మహేష్ గర్జన' కానుందా?

ఇక ఈ ఫంక్షన్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా మహేష్ ఫ్యాన్స్,కాంగ్రేస్ లీడర్స్ తీసుకుని పనిచేస్తున్నారని సమాచారం. ఇక ఈ వేడుకలో మహేష్ తో పాటు నాగార్జున,త్రిష వంటి ఇతర సిని ప్రముఖులు కూడా స్టేజి ఎక్కనున్నాయి. అయితేనేం మహేష్ నే హాట్ ప్రాపర్టిగా చూపి ఓట్లు చేసుకోవాలనేది వ్యూహం తోస్తోంది.ఇక ఈ పంక్షన్ కి రెగ్యులర్ గా అటెండయ్యే చిరంజీవి ఈ సారి డుమ్మా కొడుతున్నారు. ఆ రోజు ఆయన తన పార్టీ కోసం రాయలసీమ పర్యటనలో ఉంటారు.


Click it and Unblock the Notifications











